Type Here to Get Search Results !

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే



రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోగల 

లింగారెడ్డిగూడ శివారులో 20. 89 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించబోతున్న కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే 

అంజయ్య యాదవ్ శనివారం పరిశీలించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad